Breaking News

Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

జలియన్ వాలాబాగ్ దురాగతం.. సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున ఏం జరిగింది?

9:33 AM
భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప...Read More

చత్తీస్‌గఢ్‌లో హృదయవిదారకం.. ఆస్పత్రుల్లో గుట్టలుగా మృతదేహాలు

9:33 AM
దేశంలో కోవిడ్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడంతో ఆస్పత్రులు కోవిడ్ రోగు...Read More

నిన్న దర్శనమివ్వని నెలవంక.. రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు

8:32 AM
ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది రంజాన్ మాసం. ఈ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ముస్లింలు గడపుతారు. ఇస్లాంను ఆచరించే ప్రతి వ్యక్తి కామ...Read More

నైట్ వాచ్‌మన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్‌గా.. కేరళ యువకుడి రంజిత్ సక్సెస్ స్టోరీ

12:33 PM
పేదరికం కారణంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద నైట్ వాచ్‌మన్‌గా పనిచేసిన యువకుడు తర్వాత ఐఐటీలో చదివి, ప్రస్తుతం ఐఐఎంలో అసెస్టింట్ ప్రొఫెసర్‌గా ...Read More

సుప్రీంలో కోవిడ్ కలకలం: సగం సిబ్బందికి పాజిటివ్.. కేసుల విచారణపై కీలక నిర్ణయం

12:33 PM
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వరుసగా ఆరో రోజూ లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యా...Read More

ఇరుమడితో శబరిమలకు కేరళ గవర్నర్ మహమ్మద్ ఖాన్.. పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం

11:33 AM
మాస పూజలు, విషుం పండుగ సందర్భంగా శబరిమల అయప్పస్వామి ఆలయాన్ని రెండు రోజుల కిందట తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరిఫ్ మహ్మద్ ఖాన్ ఆది...Read More

చేతివాటంతో 4 కోట్లు కొట్టేసిన బ్యాంకు సెక్యూరిటీ.. సీసీటీవీలో షాకింగ్ వాస్తవాలు!

10:33 AM
యాక్సిస్ బ్యాంకులో రూ. 4 కోట్ల చోరీ అయిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. చోరీ జరిగిన బ్రాంచ్ నుంచే నగరంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలకు నగదు ...Read More

దేశంలో ఉద్ధృతంగా కరోనా.. రెమ్‌డిసివిర్ ఎగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం

9:33 AM
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగవిప్పడంతో పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సకు వినియోగించే యాంట...Read More

గూగుల్‌లో లైంగిక వేధింపులు.. సుందర్ పిచ్చాయ్‌కు లేఖ రాసిన 500 మంది ఉద్యోగులు

9:33 AM
టెక్‌ దిగ్గజం గూగుల్ ఆల్ఫాబెట్‌లో లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. సంస్థలోని 500 మందికిపైగా ఉద్యోగులు గూగుల్ సీఈఓకి లేఖ ర...Read More

ఇరాన్ అణు ప్లాంట్‌పై ఇజ్రాయేల్ సైబర్ దాడి.. కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ!

8:32 AM
ఇరాన్ అణు కర్మాగారాన్ని అధ్యక్షుడు ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ అనూహ్యంగా కుప్పకూలింది. దక్షిణ టెహ్రాన్‌లోని న...Read More

ఒడిశా: రెండు తలలు, మూడు చేతులతో అవిభక్త కవలలు జననం

7:32 AM
ఒడిశాలోని ఓ మహిళ అవిభక్త కవలలకు (ఆడశిశువులు) జన్మనిచ్చింది. కేంద్రపడ జిల్లా రాజ్‌నగర్‌ సమితి కనా గ్రామానికి చెందిన మహిళకు ఆదివారం ఉదయం పు...Read More

మహారాష్ట్రలో రెండు వారాల లాక్‌డౌన్.. నేడు ఉద్ధవ్ తుది నిర్ణయం!

1:32 PM
మహారాష్ట్రలో కొవిడ్‌-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రస్తుతం రాత్రిపూట...Read More

గూగుల్ తల్లిని నమ్ముకుని వధువు చెంతకు.. వరుడికి ఊహించని అనుభవం!

12:33 PM
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోని ఏ మూరమూల ప్రాంతానికైనా సులభంగా చేరుకోగలుగుతున్నాయి. అయితే, పూర్తిగా సాంకేతికత...Read More

కశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో 3 ఉగ్రవాదులు హతం.. 48 గంటల్లో 12 మందిని చంపిన సైన్యం

11:33 AM
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేసిన సైన్యం.. ముష్కరమూకల భరతం పడుతోంది. కేవలం 48 గంటల్లోనే వేర్వేరు ప్రాంతాల్లో 12 మ...Read More

సీఎం జగన్ వీడియో మార్ఫింగ్.. మాజీ మంత్రి దేవినేనిపై సీఐడీ కేసు

9:33 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించి ఫోర్జరీ వీడియోను ప్రసారం చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి, నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడ...Read More

ఓవైపు టీకా‌ల కొరత.. నేటి నుంచే టీకా మహోత్సవ్

9:33 AM
కరోనా మహమ్మారి వ్యాప్తికి నిరోధించాలంటే టీకా ఒక్కటే సరైన మార్గమని, ప్రతి ఒక్కళ్లూ వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చి...Read More

లంచం తీసుకుంటుండగా సీబీఐ ఎంట్రీ.. 5 లక్షలు రోడ్డుపై పడేసి ఐటీ అధికారి పరుగు!

3:32 PM
పన్ను ఎగవేతదారుడి నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో తన చేతిలోని డబ్బ...Read More

ఆరెస్సెస్ చీఫ్‌కి కరోనా.. కోవిడ్ టీకా తీసుకున్నా.!

3:32 PM
మహారాష్ట్రలో విజృంభిస్తోంది. ఇప్పటికే వేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో సుమారు 58 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కోవ...Read More

విడాకులు తీసుకుంటే భారత పౌరసత్వం రద్దు.. ఓఐసీపై కేంద్రం కీలక ప్రకటన

12:32 PM
భారతీయులను వివాహమాడిన విదేశీయులకు భారత పౌరసత్వం విషయమై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) పొందిన వ...Read More

అలీబాబాకు చైనా ఝలక్.. 2.78 బిలియన్ డాలర్ల భారీ జరిమానా!

11:33 AM
ఈ-కామర్స్ దిగ్గజం అలిబాబాకు చైనా ఊహించని ఝలక్ ఇచ్చింది. మార్కెట్ గుత్తాధిపత్యం నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలతో 18.2 బిలియన్ యువాన్ల (2.7...Read More