Breaking News

Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

వైద్యురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు.. దేశంలో తొలి డబుల్ ఇన్‌ఫెక్షన్ కేసు

2:19 PM
కోవిడ్ సోకిన వ్యక్తికి ఒక వేరియంట్ మాత్రమే ఇప్పటిదాకా చూశాం. కానీ, దేశంలోని తొలిసారిగా ఓ బాధితురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకిన ఘటన ...Read More

పెగాసస్ స్పైవేర్.. ఫోన్‌లోకి ఎలా చొరబడి డేటాను తస్కరిస్తుంది?

2:19 PM
పెగాసస్ స్పై వేర్‌తో చాలా మంది ప్రముఖలపై నిఘా పెట్టారనే వార్తలు.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్లమెంట్ వర్షాకా...Read More

పాఠశాలలు ప్రారంభంపై ఎయిమ్స్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

1:19 PM
కరోనా రెండో దశ వ్యాప్తి పీడకలలు మర్చిపోకముందే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్య...Read More

ఒలింపిక్ విలేజ్‌లో యాంటీ సెక్స్ బెడ్స్.. శృంగార ప్రియులకు నిరాశవద్దన్న ఐఓసీ!

10:19 AM
కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జపాన్ ప్రభుత్వం.. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో అన్ని చర్యలూ తీసుకుంది. అయితే, ఒలింపిక్ వ...Read More

చైనాలోనే మరో ప్రమాదకర వైరస్.. Monkey B virusతో వెటర్నరీ డాక్టర్ మృ తి

9:19 AM
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోనే పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రాగన్ కంట్రీలో మరో కొత్తరకం వైరస్ వెలుగులోకి వ...Read More

దేశంలో మరో రెండేళ్లు వర్క్ ఫ్రమ్ హోం.. 95 కంపెనీల అభిప్రాయమిదే

9:19 AM
నేపథ్యంలో తమ ఉద్యోగులకు ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గుచూపుతున...Read More

నేడు అమెజాన్ శ్రీమంతుడి అంతరిక్ష యాత్ర.. రోదసీ పర్యాటకంలో మరో అడుగు

8:19 AM
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో మంగళవారం అంతరిక్ష యాత్రకు వెళుతున్నారు. అంతరిక్ష పర్యాట...Read More

పెగాసిస్ ఫోన్ హ్యాకింగ్.. జాబితాలో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ పేర్లు

7:19 AM
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘పెగాసస్‌’ హ్యాకింగ్ అంశం వర్షాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్‌ను కుదిపేసింది. ఇదే సమయంలో బాధితుల జాబితాలో ...Read More

బుల్డోజర్‌తో తొక్కించి రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసిన సీఎం

11:19 AM
దల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదుగా ధ్వంసం చేశారు. గత మూడు నెలలుగా అసోం పోలీసులు రూ.163.58 కోట...Read More

కరోనా కాలంలో రైతులకు ఆసరా.. కిసాన్ మిత్రా యోజన కింద నెలకు రూ.1,000

10:19 AM
కరోనా మహమ్మారి కారణంగా రైతులపై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు, పంటలకు సరైన ధర రాక అన్నదాతలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను...Read More

చివరి క్షణం వరకూ అమరీందర్ విశ్వప్రయత్నం.. అయినా సిద్ధూకే పీసీసీ పగ్గాలు!

9:19 AM
పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూ నియమితులయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే...Read More

నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. బయటపడ్డ ఫోన్ హ్యాక్ వ్యవహారం

8:19 AM
పార్లమెంట్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల నడుమే సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే, ఈసారి సమావేశాలు వాడివేడ...Read More

సెల్ఫీ కావాలంటే రూ.100 కట్టాల్సిందే.. మంత్రి ప్రకటనతో అభిమానులు షాక్!

8:19 AM
సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో సెల్ఫీల కోసం పలువురు ఎగబడతారు. వారిని నిరుత్సాహపరచకూడదని భావించి ఎంతో సహనంతో ఫొటోలకు ఫోజులిస్తారు. అయితే త...Read More

కేంద్ర మంత్రులు, విపక్ష నేతల సహా 300 మంది భారతీయుల ఫోన్లు హ్యాక్?

7:19 AM
పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్...Read More

స్టేడియం వద్ద కాల్పులు.. నలుగురు మృతి.. అర్ధాంతరంగా ఆట రద్దు

2:19 PM
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. రాజధాని వాషి...Read More

చంద్రుడి ఊగిసలాటతో తీర ప్రాంతాల్లో భారీ వరదలు.. హెచ్చరించిన నాసా శాస్త్రవేత్తలు

1:19 PM
చంద్రుడిలో ‘చలనం’ పెరగడం, వాతావరణ మార్పుల వల్ల 2030 మధ్యలో తీర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)...Read More

ముంబయి: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. 11 మంది మృతి

9:19 AM
మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందారు. ముంబయి సమీపంలోని చెంబుర్, విఖ్రోలి ప్రాంత...Read More

త్వరలో సుప్రీంకోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం..సీజేఐ రమణ ప్రకటన

8:19 AM
సుప్రీంకోర్టు కార్యకలాపాలను త్వరలోనే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ దిశగా ప్రక్రియ మ...Read More

పావురాలతో సందేశాల పంపుతున్నారా? బెయిల్ ఉత్తర్వుల అమలుపై చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు

10:35 AM
మంజూరైనా జైలు నుంచి ఖైదీల విడుదలలో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవా...Read More

తెరుచుకున్న శబరిమల ద్వారాలు.. రెండో దశ వ్యాప్తి తర్వాత తొలిసారి భక్తులకు అనుమతి

9:33 AM
శబరిమల మాస పూజల కోసం శుక్రవారం సాయంత్రం తెరిచారు. శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం దర్శనా...Read More