గ్రీన్ ఇండియా ఛాలెంజ్: స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరోయిన్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/76780071/photo-76780071.jpg)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో సాగిపోతున్న ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరి ప్రశంసలందుకుంటోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాలు పంచుకోగా, తాజాగా యంగ్ హీరోయిన్ .. స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది. Also Read: ఈ సందర్భంగా సోనీ చరిష్ట మాట్లాడుతూ.. ''రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి నేను స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాను. ఇంకా కూడా కొన్ని మొక్కలను దత్తత తీసుకోని సంరక్షిస్తాను'' అని చెప్పింది.
By July 04, 2020 at 08:44AM
No comments