ఆ బ్యాక్టీరియాతో జాగ్రత్త.. మనిషి మాంసం తినేస్తుంది.. రెండు నెలల్లో ఆరుగురు మృతి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
మీ ఒంటిపై ఏదైనా గాయం ఉన్నప్పుడు ఆ సమయంలో సముద్రం జలాలు లేదా ఉప్పు నీటిలోకి దిగుతున్నారా? నత్తలు, షెల్ ఫిష్లను ఉడికించకుండా తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మనుషుల మాంసం తినేసే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అవును ఇది నిజమే. ఇలాంటి కేసులు అమెరికాలో చాలా వేగంగా పెరుగుతున్నట్టు ఆ దేశ ఆరోగ్య విభాగం సీడీసీ హెచ్చరికలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే చర్మం, కండరాలు, రక్తనాళాలు తదితర భాగాలను తినేస్తుంది.
By September 08, 2023 at 08:49AM
By September 08, 2023 at 08:49AM
No comments