పీఓకేలో ఆశ్రయం పొందుతున్న కశ్మీర్ ఉగ్రవాదులకు షాక్.. భారత్ సంచలన నిర్ణయం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. కశ్మీర్లో యువతను పావులుగా వాడుకుంటోంది. ఇందులో భాగంగా 90వ దశకంలో వేలాది మంది కశ్మీరీలకు పీఓకేలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చి.. భారత్లో విధ్వంసాలకు పంపింది. ప్రస్తుతం పీఓకేలో కశ్మీర్కు చెందిన ఉగ్రవాదులు 4 వేల మందికిపైగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి ఆస్తులను అధికారులు అటాచ్ చేసే ప్రక్రియకు ఉపక్రమించారు. దోడా జిల్లాలోని ఓ 16 మంది ఉగ్రవాదుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
By September 08, 2023 at 09:59AM
By September 08, 2023 at 09:59AM
No comments