Breaking News

Rajalakshmi Senthil: 32 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ‘పుష్ప’ సింగర్ తెరంగేట్రం.. ఆమె ఇద్దరి పిల్లల తల్లి!


అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’లో ‘సామీ సామీ’ అంటూ తమిళంలో పాట పాడిన సింగర్ రాజలక్ష్మి సెంథిల్.. ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 32 ఏళ్ల వయసులో ఆమె ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నటించారు. ‘లైసెన్స్’ అనే సినిమాతో ఆమె వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది.

By May 30, 2023 at 10:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-rajalakshmi-senthil-turns-actress-at-the-age-of-32-for-the-movie-license/articleshow/100611410.cms

No comments