యూపీలో దారుణం.. కదులుతోన్న కారులో సామూహిక అత్యాచారం.. 60 కి.మీ. మేర వాహనంలో తిప్పి...
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
యూపీలో మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడేవారిపై యోగి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా సరే ఏదో ఒక చోట రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్లో ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని వాహనంలో నుంచి కిందికి తోసేసి పరారయ్యారు. పరిచయం ఉన్న యువకుడు నమ్మించి ఆమెపై తన సహచరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
By May 16, 2023 at 10:33AM
By May 16, 2023 at 10:33AM
No comments