Breaking News

Pregnancy Tests సామూహిక వివాహా పథకంపై దుమారం.. అమ్మాయిలకు గర్భనిర్ధారణ పరీక్షలు!


Pregnancy Tests పేదింటి అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు పడే కష్టాలు వర్ణనాతీతం. వీరిని ఉపశమనం కలిగించేలా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఓ పథకం ప్రారంభించింది 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద పేదింటి అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరపించి.. రూ.56 వేల నగదు అందజేస్తోంది. ఈ పథకంలో భాగంగా డిండౌరి జిల్లా గాడాసరయీ పట్టణంలో శనివారం 219 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు.

By April 24, 2023 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/row-over-pregnancy-tests-on-brides-ahead-of-mass-wedding-in-madhya-pradesh/articleshow/99719029.cms

No comments