Breaking News

Maoist Attack: పేలుడుకు 50 కిలోల ఐఈడీ.. మావోల దాడిలో వెలుగులోకి సంచలన విషయాలు


Maoist Attack: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు అదునుచూసి దెబ్బ కొట్టారు. ఛత్తీస్‌గఢ్ శక్తివంతమైన ఐఈడీ బాంబు పేల్చి 13 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. దంతేవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 12 మంది డీఆర్జీ జవాన్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 25న మావోయిస్ట్‌ల కోసం వెళ్లిన పోలీస్ బలగాలు తిరిగొస్తుండగా వారి వాహనం లక్ష్యంగా ఐఈడీని మావోలు అమర్చారు.

By April 27, 2023 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maoist-used-50-kg-of-explosives-used-to-ied-blast-in-dantewada-of-chhattisgarh/articleshow/99800233.cms

No comments