Breaking News

Johnson And Johnsons: బేబీ పౌడర్‌‌పై వేలాది దావాలు.. రూ.739 కోట్ల పరిహారం ప్రతిపాదించిన సంస్థ


జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో అమెరికాలోని వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. గత దశాబ్ద కాలంలో ఆ సంస్థ బేబీ పౌడర్ అమ్మకాలపై వేలాది వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు. ఆస్బెస్టాస్ కేన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని 38 వేల వ్యాజ్యాలను కోర్టుల్లో వేశారు.

By April 05, 2023 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/johnson-and-johnsons-9-billion-dollars-offer-to-settle-baby-talc-caused-cancer-claims/articleshow/99255346.cms

No comments