Breaking News

సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ ఘర్షణ.. భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎంబసీ సూచన


గత కొద్ది వారాలుగా ఆఫ్రికా దేశం సూడాన్ సైన్యం, పారా మిలటరీ బలగాల మధ్య కొనసాగుతోన్న ఘర్షణ శనివారం తీవ్రరూపం దాల్చింది. దీంతో కాల్పులు, దాడులు చోటుచేసుకున్నాయి. రాజధాని ఖర్తోమ్ సహా సూడాన్‌లోని పలుచోట్ల జరిగి ఘటనల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన చెందుతూ.. అక్కడ భారత రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది.

By April 16, 2023 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-army-and-paramilitary-clash-indians-in-sudan-asked-to-stay-indoors/articleshow/99528513.cms

No comments