Breaking News

దుబాయ్ బస్సు ప్రమాదం.. గాయపడిన భారతీయ విద్యార్థికి రూ.11 కోట్ల పరిహారం


దుబాయ్‌లో నాలుగేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి బస్సులో ఉన్న భారతీయ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అతడి తల, చెవులు, నోరు, ఊపిరితిత్తులు, చేతులు,కాళ్లకు కూడా గాయాలయ్యాయి. సెలవుల కోసం మస్కట్ వెళ్లిన బాధితుడు.. తిరిగి భారత్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. దుబాయ్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఎంట్రీ పాయింట్ వద్ద ఓవర్‌హెడ్ హైట్ బారియర్‌ను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది.

By April 07, 2023 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-engineering-student-injured-in-2019-dubai-bus-accident-awardedrs11-crore-compensation-says-report/articleshow/99310748.cms

No comments