Breaking News

OROP: మాజీ సైనికులకు బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తారా.. ఆ నోటిఫికేషన్ రద్దు చేయండి: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం


విశ్రాంత సైనికాధికారులకు ‘ఒకే హోదా.. ఒకే పింఛను’ విధానం వల్ల సాయుధ బలగాల్లో 25 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం గతేడాది వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువ మంది యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని అప్పట్లో కేంద్రం తెలిపింది. జులై 1, 2019 నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, జూన్‌ 30, 2019 వరకు పదవీ విరమణ చేసిన వారికి కూడా దీనిని వర్తింపజేస్తున్నారు.

By March 14, 2023 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-order-to-centre-withdraw-notice-on-paying-orop-arrears-in-4-instalments/articleshow/98618632.cms

No comments