Breaking News

IMD: 144 ఏళ్ల తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఠారెత్తించిన ఎండలు.. వేసవిపై ఐఎండీ వార్నింగ్


IMD గతవారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ వేసవి ఎంత వేడిగా ఉంటుందో చెప్పకనే చెప్పింది. దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

By March 01, 2023 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-hottest-february-in-over-a-century-likely-to-experience-heat-waves-says-imd/articleshow/98324857.cms

No comments