Breaking News

Heatwave ఈ వేసవి చాలా హాట్.. జాగ్రత్తగా ఉండండి: రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అడ్వైజరీ


దేశంలో 145 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఈ స్థాయిలో చివరిసారి 1877లో నమోదయినట్టు ఐఎండీ తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తప్పితే మిగిలిన చోట్ల ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఐఎండీ అంచనాలతో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది.

By March 01, 2023 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-heatwave-alert-centre-issues-health-advisory-to-states-for-summer-2023/articleshow/98322701.cms

No comments