Breaking News

DA: ఇంకా ఎంత కావాలి.. మీరు హ్యాపీగా లేకపోతే నా తల నరికేయండి:ఉద్యోగుల డిమాండ్‌పై దీదీ ఆగ్రహం


పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల డీఏ విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పిన మమతా.. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మమతా సర్కారు.. పెన్షనర్ల సహా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నుంచి 3 శాతం డీఏను అదనంగా చెల్లించనున్నట్టు వెల్లడించిన విషయం లేదు.

By March 07, 2023 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-anger-on-protests-over-dearness-allowance/articleshow/98466337.cms

No comments