Breaking News

Cow: జాతీయ జంతువుగా ప్రకటించి.. గోవధ నిషేధ చట్టం చేయాలి: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


Cow యూపీ, కర్ణాటక సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చట్టం ప్రకారం ఆవులు, ఎద్దులు, దున్న, గేదెలను వధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా 2015 నుంచి గోవధకు సంబంధించి 115 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 146 మంది గాయపడ్డారు. గోవధకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

By March 05, 2023 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/allahabad-high-court-judge-justice-shamim-ahmed-says-nationwide-ban-on-cow-slaughter/articleshow/98421528.cms

No comments