Breaking News

పురుషులకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి.. సుప్రీంలో న్యాయవాది పిల్


చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు భర్తతోపాటు అతడి తరఫు కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల భార్యా బాధితుల సంఘం బెంగళూరులో చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ప్పుడు కేసులతో వేధించిన మహిళలకు శిక్ష విధించాలని, వృద్ధులైన అత్తామామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలని, విడాకులు తీసుకున్న భార్య శ్రీమంతురాలై ఉంటే ఆమెకు భరణమిచ్చే విధానాన్ని రద్దు చేయాలని దీక్షలో పాల్గొన్న వారంతా డిమాండ్‌ చేశారు.

By March 16, 2023 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/national-commission-for-men-to-address-suicide-by-married-men-plea-in-supreme-court/articleshow/98680043.cms

No comments