అరుణాచల్ భారత్లో అంతర్భాగం.. యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నాలు: అమెరికా కీలక తీర్మానం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
భారత్, చైనాల మధ్య దాదాపు మూడేళ్లుగా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను సైన్యం అడ్డుకోవడంతో డ్రాగన్ మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న మెక్మహన్ రేఖను చైనా, భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తించింది. అరుణాచల్ను తమ భూభాగమని చైనా చేస్తోన్న వాదనలను ఈ తీర్మానం వ్యతిరేకించింది.
By March 15, 2023 at 10:54AM
By March 15, 2023 at 10:54AM
No comments