Breaking News

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం.. టీకాలపై డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన!


దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత ఐదు నెలల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2151 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఏడుగురు కరోనా వల్ల మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలకు చేరువైంది.

By March 29, 2023 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-2151-fresh-covid-19-cases-in-last-24-hours/articleshow/99082114.cms

No comments