దారుణం.. ప్రియుడితో వెళ్లిపోయిన కూతుర్ని చంపి.. కరెంట్ షాక్తో చనిపోయిందని నమ్మించాడు
తొలుత ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తెను తీసుకొచ్చాడు. అయినా మళ్లీ చెల్లెల్ని తీసుకుని ఆమె వెళ్లిపోయింది. దీంతో అసలు విషయం తెలిసి తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఆమెను దారుణంగా కొట్టి చంపేసిన కన్నతండ్రి.. అనంతరం ఆమె శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి.. కరెంట్ షాక్ వల్ల తన కుమార్తె చనిపోయిందని అందరినీ నమ్మించాడు. పరువు కోసం కన్న కూతురి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగులోకి వచ్చింది.
By March 26, 2023 at 03:42PM
By March 26, 2023 at 03:42PM
No comments