Breaking News

బోరు బావి నుంచి నీళ్లతో పాటు బంగారం పొడి.. షాకైన రైతు!


పదిహేను రోజుల కిందట ఓ రైతు తన పొలంలో బోరు తవ్వించాడు. అయితే, రెండు రోజులుగా దాని నుంచి బురద నీరు, బంగారం రంగులో ఉన్న ఓ పొడి రావడంతో రైతు ఆశ్చర్యపోయాడు. అది బంగారమనే ప్రచారం జరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్కడకు చేరుకుని మట్టి నమూనా సేకరించి అనంతరం బోరును సీజ్‌ చేశారు. సేకరించిన మట్టి నమూనాను ల్యాబ్‌కు పంపించామని, పరీక్షల తర్వాత ఏంటి అనేది తెలుస్తందన్నారు.

By March 26, 2023 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/striking-gold-with-yellow-particles-in-borewell-water-in-balangir-of-odisha/articleshow/99003822.cms

No comments