Breaking News

ఈ దేశం నాకు ప్రేమ, గౌరవం అన్నీ ఇచ్చింది; ప్రధాని భయపడ్డారు: రాహుల్ గాంధీ


Rahul Gandhi: ప్రధాని మోదీ తాను చేయబోయే ప్రసంగానికి భయపడ్డారని, అందుకే తనపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ రోజు (పార్లమెంట్‌లో రాహుల్ ప్రసంగించిన రోజు) మోదీ కళ్లలో భయం చూశానని ఆయన అన్నారు. అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నలు వేసినందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని రాహుల్ ధ్వజమెత్తారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రశ్నించడం ఆపబోనని తేల్చి చెప్పారు. తాను వాస్తవాలనే మాట్లాడుతానని చెప్పారు.

By March 25, 2023 at 02:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-speech-in-press-meet-after-disqualified-from-parliament/articleshow/98991990.cms

No comments