Breaking News

Delhi దేశ రాజధానిలో మరో ఘోరం.. ప్రియుడి చేతిలో ప్రియురాలు సజీవదహనం


శ్రద్ధా వాకర్ హత్య తర్వాత ఢిల్లీలో చోటు చేసుకున్న నిక్కీ యాదవ్ హత్య సంచలనంగా మారింది. సహజీవనంలో ఉన్న ఆమెను, ప్రియుడు సాహిల్ గెహ్లాట్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకు ఉరేసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టి మరో యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, మరో మహిళ.. తన భాగస్వామి చేతిలో హత్యకు గురయ్యింది. డ్రగ్స్ తీసుకున్నందుకు అతడ్ని నిలదీయడంతో దారుణానికి ఒడిగట్టాడు.

By February 21, 2023 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-dies-after-being-set-on-fire-by-live-in-partner-at-delhi/articleshow/98112583.cms

No comments