Breaking News

ఏపీ, తెలంగాణను కాదని తమిళనాడుకు ఓటేసిన ఓలా.. రూ.7,600 కోట్ల భారీ పెట్టుబడి.. కారణం ఇదేనా?


ప్రముఖ విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా.. తమిళనాడులో భారీగా పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌ ఏర్పాటు చేయనుంది. మొత్తం 2వేల ఎకరాల్లో రూ.7614 కోట్లు పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే, ఈ ప్రాజెక్టు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూపీ, గుజరాత్ కూడా ప్రయత్నాలు చేయడం గమనార్హం.

By February 21, 2023 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/why-ola-chose-tamil-nadu-over-ap-telangana-other-states-for-rs-7600-crore-electric-vehicle-deal/articleshow/98111483.cms

No comments