Breaking News

Electricity: మెుదటి సారిగా విద్యుత్ వెలుగులు చూసిన పల్లె జనం.. ఎక్కడంటే !


Electricity: జమ్ము కశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లా డోరు బ్లాక్‌లోని టెథాన్ గ్రామ ప్రజల దశాబ్దాల కల నెల వేరింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామ ప్రజలు మెుదటి సారిగా విద్యుత్ వెలుగులు చూస్తున్నారు. ఇన్నాళ్లు కిరోసిన్ దీపాలు, క్యాండిల్ వెలుతురులో జీవితం వెళ్లదీసిన వారి జీవితాల్లో విద్యుతు వెలుగులు విరజిమ్ముతున్నాయి. కొండ ప్రాంతంలో ఉండే ఆ గ్రామానికి విద్యుత్ అధికారులు ఇన్నాళ్లకు కరెంట్ సౌకర్యం కల్పించారు.

By January 11, 2023 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/electricity-reaches-kashmir-village-tethan-after-75-years-of-independence/articleshow/96899510.cms

No comments