Breaking News

వైకుంఠ ఏకాదశి వేళ ఘోరం.. హిందువులే లక్ష్యంగా కాల్పులు.. నలుగురు దుర్మరణం


క్యాలెండర్లు మారుతున్నా కశ్మీర్లో రక్తపాతం తగ్గడం లేదు. నూతన సంవత్సరం తొలి రోజే.. రాజౌరీలో హిందువుల ఇళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 9 మంది గాయపడ్డారు. దీంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఏడీజీపీ తెలిపారు. ముస్లింలు ఎక్కువ మంది ఉండే గ్రామంలో హిందువుల ఇళ్లు కొద్ది దూరంలో ఉండటంతో.. వారిని లక్ష్యం చేసుకోవడం ఉగ్రవాదులకు తేలికైంది..

By January 02, 2023 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4-civilians-killed-in-terror-attack-in-rajouri-of-jammu-and-kashmir/articleshow/96671541.cms

No comments