Breaking News

విషాదంగా మారిన విహారయాత్ర.. పడవ బోల్తాపడి 10 మందికిపైగా విద్యార్థులు మృ తి


పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు సంభవించి మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బలూచిస్థాన్‌ ప్రావిన్సుల్లోని లస్బెలా ప్రాంతంలో 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో వంతెన స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 42 మంది చనిపోగా.. పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు చనిపోయారు. విహార యాత్రలో ఈ ఘటన జరిగింది.

By January 30, 2023 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-10-students-killed-as-boat-capsizes-in-kohat-of-pakistan/articleshow/97429398.cms

No comments