Breaking News

Supreme Court Live Streaming థర్డ్ పార్టీ యాప్‌ల సాయం లేకుండా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాదు.. సుప్రీంకోర్టు


Supreme Court Live Streaming కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలను చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ 2022 సెప్టెంబరు వరకూ ఇది ఆచరణలోకి రాలేదు. సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సహా పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూల ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

By November 28, 2022 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cannot-livestream-proceeding-without-3rd-party-apps-says-supreme-court-registry/articleshow/95813996.cms

No comments