Breaking News

Railway Employee Cheating ప్రయాణికుడు రూ.500 నోటు ఇస్తే.. రూ.20గా చూపించి కాజేసిన ఉద్యోగి.. వీడియో వైరల్


Railway Employee Cheating టికెట్‌ కౌంటర్‌లోని ఉద్యోగి అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా చేయలేదు సరికదా మోసపూరితంగా వ్యవహరించి ప్రయాణికుడి సొమ్మును కొట్టేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో జరిగింది. దీనిని వీడియో తీయడంతో అతడి బండారం బయటపడింది. ప్రయాణికుడు రూ.500 నోటు ఇస్తే.. అతడ్ని మాటల్లో పెట్టి రూ.20 ఇచ్చావని బుకాయించడం గమనార్హం.

By November 28, 2022 at 06:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railway-employee-cheating-passenger-rs500-note-withrs20-in-delhi-hazrat-nizamuddin-railway-station/articleshow/95812253.cms

No comments