karnataka: ఘోర ప్రమాదం... ఏడుగురు మహిళలు మృతి.. కూలి పని నుంచి తిరిగి వస్తుండగా...

కర్ణాటకలో (karnataka) విషాద ఘటన చోటుచేసుకుంది. బీదర్ జిల్లాలో ఆటో, లారీ ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. గాయపడిన 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
By November 05, 2022 at 12:39PM
By November 05, 2022 at 12:39PM
No comments