Cyclone Sitrang బంగ్లాదేశ్లో పెను విధ్వంసం.. ఏడుగురు మృతి.. భారీగా ఆస్తి నష్టం

బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను క్రమంగా దిశ మార్చుకోవడంతో ఏపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ముప్పు తప్పింది. ఇది బంగ్లాదేశ్పై విరుచుకుపడి భారీ నష్టాన్ని మిగిల్చింది. అయితే, బెంగాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
By October 25, 2022 at 08:45AM
By October 25, 2022 at 08:45AM
No comments