Breaking News

5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముందుగా ఈ నగరాల్లో అందుబాటులోకి..!


5G Services: దేశ టెలీకాం చరిత్రలో నూతన శకం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. 4జీ సేవలతో పోలిస్తే 5జీ ద్వారా వేగంగా ఇంటర్నెట్ పొందొచ్చు. ముందుగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

By October 01, 2022 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-launches-5g-telecom-services-in-india/articleshow/94577524.cms

No comments