Breaking News

UP Student టీచర్ చేతిలో చావు దెబ్బలు తిన్న విద్యార్థి మృతి.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు


ప‌రీక్ష‌లో ఓ పదం త‌ప్పుగా రాసిన విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టి చితకబాదాడు. దీంతో దెబ్బలకు తాళలేక ఆ బాలుడు తరగతి గదిలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మెరుగైన వైద్యం అందించిన బాలుడి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఘటన సెప్టెంబరు 7న చోటుచేసుకోగా.. విద్యార్థి సెప్టెంబ‌ర్ 24న కన్నుమూశాడు. దీంతో పోలీస్ స్టేష‌న్‌లో టీచ‌ర్‌పై ఫిర్యాదు చేసింది బాలుడి కుటుంబం.

By September 27, 2022 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/violent-protests-over-death-of-dalit-student-and-accused-teacher-on-the-run-in-up/articleshow/94470941.cms

No comments