UP Student టీచర్ చేతిలో చావు దెబ్బలు తిన్న విద్యార్థి మృతి.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పరీక్షలో ఓ పదం తప్పుగా రాసిన విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టి చితకబాదాడు. దీంతో దెబ్బలకు తాళలేక ఆ బాలుడు తరగతి గదిలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మెరుగైన వైద్యం అందించిన బాలుడి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఘటన సెప్టెంబరు 7న చోటుచేసుకోగా.. విద్యార్థి సెప్టెంబర్ 24న కన్నుమూశాడు. దీంతో పోలీస్ స్టేషన్లో టీచర్పై ఫిర్యాదు చేసింది బాలుడి కుటుంబం.
By September 27, 2022 at 11:40AM
By September 27, 2022 at 11:40AM
No comments