Breaking News

అక్రమణ నిర్మాణాల వల్లే బెంగళూరులో దుస్థితి.. రంగంలోకి బుల్డోజర్లు


ఏకధాటికి కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షానికి గార్డెన్ సిటీ బెంగళూరు నగరం రూపురేఖలు మారిపోయాయి. ఐటీ రాజధాని అస్తవ్యస్తమయిపోయింది. కోటీశ్వరులు నివాసం ఉండే ప్రాంతాలన్నీ నీటి మునిగిపోయాయి. దీంతో వాళ్లంగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ఐటీ కంపెనీలకు వందల కోట్ల మేర నష్టం వాటిళ్లింది. రోడ్లు నదులను తలపించగా.. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది.

By September 13, 2022 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bulldozers-are-answer-after-floods-spotlight-major-problem-in-bengaluru/articleshow/94166861.cms

No comments