Breaking News

ఐఎస్ ఉగ్రవాదులతో లింకులు.. పీఎఫ్ఐ‌, అనుబంధ సంస్థలపై కేంద్రం నిషేధం


పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పది రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా సోదాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు ముఖ్య నాయకుల హత్యకు పీఎఫ్ఐ సభ్యులు కుట్ర చేసినట్టుగా ఎన్ఐఏ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ ఏడాది జులై 12న పాట్నాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసినందుకు ప్లాన్ చేసినట్టు ఆరోపణలున్నాయి.

By September 28, 2022 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-banned-popular-front-of-india-for-5-years-and-cites-terror-links/articleshow/94497496.cms

No comments