Breaking News

స్కాట్లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు భారతీయుల మృతి


స్కాట్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు భారతీయులు మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. భారీ ట్రక్, కారు ఢీకొట్టడంతో ఆగస్టు 19న ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజుల అనంతరం బాధితుల కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ విషయం తెలిసింది.

By August 24, 2022 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-indians-including-two-telugu-students-died-in-road-accident-in-scotland/articleshow/93742588.cms

No comments