Breaking News

Tamilnaduలో పరువు హత్యలు.. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో తండ్రి దారుణం


ప్రేమ వివాహం చేసుకున్న 25 రోజులకే ఓ ప్రేమ జంటను దారుణంగా హతమార్చారు. కుమార్తె పారిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో, విచక్షణ కోల్పోయిన తండ్రి కన్న కూతురితో పాటు అల్లుడిని హత్య చేశాడు. వీరిద్దరూ ఒకే సమాజిక వర్గానికి చెందడం.. పైగా ఒకే వీధిలో ఉండే బంధువులు కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కడలైయూర్ పక్కనే ఉన్న ఎట్టయ్యపురం సమీపంలోని వీరపట్టి సేవియర్ కాలనీ చోటుచేసుకుంది.

By July 26, 2022 at 06:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/thoothukudi-man-kills-daughter-and-her-husband-for-love-marriage/articleshow/93123395.cms

No comments