గుజరాత్లో XE వేరియంట్ తొలి కేసు..!
ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే హైబ్రిడ్ వేరియంట్ XE దేశంలోకి అడుగుపెట్టిందని, ముంబయిలో తొలి కేసు నమోదయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను.. కేంద్రం తోసిపుచ్చింది. అయితే, తాజాగా, గుజరాత్లో ఈ వేరియంట్ కేసును అధికారులు ధ్రువీకరించినా.. ప్రకనట చేయాల్సి ఉంది. దీంతో పాటు మరో వేరియంట్ కూడా బయటపడిందని తెలిపారు. మరోవైపు, ఐదు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లేఖలు రాసింది.
By April 09, 2022 at 10:18AM
By April 09, 2022 at 10:18AM
No comments