ఆ ఐదు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. హెచ్చరిస్తూ లేఖ రాసిన కేంద్రం
దేశంలో కరోనా వైరస్ ప్రస్తుతం అదుపులోనే ఉంది. రోజువారీ కేసులు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో గతవారం కేసులు పెరిగిన విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ గమనించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా ప్రభుత్వాలకు లేఖ రాసింది. పంచ సూత్రాలను పాటించాలని సూచించింది. పాజిటివిటీ రేటు భారీగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. కట్టడి చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఈ మేరకు లేఖ పంపింది.
By April 09, 2022 at 08:42AM
By April 09, 2022 at 08:42AM
No comments