Breaking News

‘హిజాబ్’తో భారత్‌లో చిచ్చుకు అల్-ఖైదా ప్రయత్నం.. కర్ణాటక విద్యార్థినిపై ప్రశంసలు


కర్ణాటకలో ఇటీవల చెలరేగిన హిజాబ్‌ వివాదాన్ని పావుగా వాడుకుని భారత్‌లో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ప్రయత్నాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆ సంస్థ అధినేత అయ్‌మాన్‌ అల్‌ జవహిరీ విడుదల చేయడం గమనార్హం. కర్ణాటక విద్యార్థినిని ప్రశంసించడం, భారత్‌లోని ముస్లింలు ఐక్యంగా ఉండి యుద్ధం చేయాలని పిలుపునివ్వడంతో దేశంలో చిచ్చుపెట్టేందుకే ముష్కర మూకలు ప్లాన్ చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

By April 07, 2022 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/al-qaeda-chief-ayman-al-zawahiri-responded-about-hijab-controversy-in-india/articleshow/90697499.cms

No comments