భారత్ పవర్ గ్రిడ్ను టార్గెట్ చేసిన చైనా ప్రభుత్వ హ్యాకర్లు.. బట్టబయలైన డ్రాగన్ కుట్ర
సరిహద్దుల్లో గత రెండేళ్లుగా చైనా సైన్యంతో దీర్ఘకాలిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై ఇప్పటి వరకూ డజనుకుపైగా చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అయినా పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పులేదు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని భారత విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసుకున్నట్టు వచ్చిన నివేదిక మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఏడాదిన్నరగా పలుసార్లు చైనా హ్యాకర్లు దాడులకు పాల్పడినట్టు ఓ నిఘా నివేదిక బహిర్గతం చేయడంతో డ్రాగన్ కుట్ర మరోసారి బట్టబయలయ్యింది.
By April 07, 2022 at 10:28AM
By April 07, 2022 at 10:28AM
No comments