Breaking News

దేశంలో మళ్లీ కరోనా కలవరం.. ఒక్క రోజులోనే 90 శాతం పెరిగిన కొత్త కేసులు


మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి వరకూ వెయ్యికి అటు ఇటుగా నమోదయిన కొత్త కేసులు.. సోమవారం ఏకంగా 2 వేలు దాటేశాయి. ఢిల్లీ, కేరళ, యూపీలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే, మరణాలు కూడా భారీగా చోటుచేసుకున్నాయి. తాజాగా, కేరళ పాత లెక్కలను సవరించింది. అయితే, ముందు రోజుతో పోల్చితే ఇది చాలా అధికం.

By April 18, 2022 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-covid-cases-jumps-90-percent-daily-count-with-2183-fresh-cases/articleshow/90905212.cms

No comments