వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెల్యే భార్య

ఆమెకు ఏం కష్టం వచ్చిందే ఏమో తెలియదు గానీ.. ఓ ప్రజాప్రతినిధి భార్య బలవన్మరణానికి పాల్పడింది. తన ఇంట్లోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇంత వరకూ కారణాలు ఏంటి? ఆమె ఎందుకు అలా చేసింది అనేది మాత్రం తెలియరాలేదు. ఆదివారం రాత్రి ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
By April 18, 2022 at 11:32AM
By April 18, 2022 at 11:32AM
No comments