Breaking News

పూర్తిగా రష్యా వశమైన మరియూపోల్.. ఉక్రెయిన్‌‌కు ఈయూ సభ్యత్వంపై కీలక ముందడుగు


ఉక్రెయిన్- రషా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దండయాత్ర ప్రారంభమైన దాదాపు రెండు నెలల తర్వాత ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మరియూపొల్‌పై పట్టు సాధించినట్లు మాస్కో ప్రకటించింది. అయితే, తమ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని కీవ్ ప్రకటించినప్పటికీ... క్రెమ్లిన్ సేనలకు ఆ నగరం చిక్కినట్లేనని తెలుస్తోంది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో మళ్లీ రష్యా భీకర దాడులకు తెగబడుతోంది. నాలుగు రోజుల్లో ఖార్కీవ్ నగరంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

By April 18, 2022 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukraine-completed-questionnaire-for-european-union-membership-says-official/articleshow/90902498.cms

No comments