Breaking News

కరోనాతో కేంద్ర న్యాయశాఖ సెక్రటరీ మృతి


దేశంలో విలయం తాండవం చేస్తోంది. రోజూ లక్షలాది మందికి సోకుతున్న ఈ మహమ్మారి వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ఎంతో మంది ప్రముఖులు, సాధారణ ప్రజలు కోవిడ్‌ కోరల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నారు. తాజాగా కరోనాతో కార్యదర్శి నారాయణరాజు(62) మృతిచెందారు. Also Read: కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఢిల్లీలోని డీఆర్‌డీవో ఫెసిలిటీలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నారాయణరాజు కొంతకాలంగా న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవలే కేంద్రం ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. Also Read:


By May 05, 2021 at 02:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-legislative-department-secretary-g-narayana-raju-died-with-covid-19/articleshow/82402847.cms

No comments