జీ20 సదస్సు.. మోదీ సీటు వద్ద ‘భారత్’ నేమ్ ప్లేట్.. పేరు మార్పు తథ్యం!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
అతిరథ మహారథుల రాక.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రెండు రోజుల జీ20 సదస్సు శనివారం ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమావేశానికి వచ్చిన అతిథులను ప్రధాని నరేంద్ర మోదీ.. సాదరంగా స్వాగతించారు. వేదిక వద్ద అశోక చక్రం గురించి జో బైడెన్కు వివరించారు.
By September 09, 2023 at 12:24PM
By September 09, 2023 at 12:24PM
No comments