Breaking News

హైదరాబాద్‌లో మహిళల అదృశ్యంపై వదంతులు.. ముగ్గురి అరెస్ట్


హైదరాబాద్‌లో పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై కొందరు సోషల్‌మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చేశారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ అదృశ్యం కేసులు పెరుగుతున్నాయని, నగరంలోకి కొన్ని కిడ్నాప్‌ ముఠాలు దిగాయని, వారు ఆడవాళ్లను ఎత్తుకుపోతున్నారని రూమర్స్ క్రియేట్ చేశారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై కొందరు సోషల్‌మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చేశారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ అదృశ్యం కేసులు పెరుగుతున్నాయని, నగరంలోకి కొన్ని కిడ్నాప్‌ ముఠాలు దిగాయని, వారు ఆడవాళ్లను ఎత్తుకుపోతున్నారని రూమర్స్ క్రియేట్ చేశారు.

By June 14, 2019 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-arrested-for-spreading-fake-news-about-women-kidnapping-on-social-media/articleshow/69783222.cms

No comments