Breaking News

దిశ మార్చుకున్న ‘వాయు’ తుఫాన్.. గుజరాత్‌ను వదిలి ఒమన్ వైపు


వాయు తుఫాన్ దిశ మార్చుకున్నప్పటికీ గుజరాత్‌కు మాత్రం నష్టం కలిగిచింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పెనుగాలులు, భారీవర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తుపాను కేంద్రం భూభాగానికి దూరంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. వాయు తుఫాన్ దిశ మార్చుకున్నప్పటికీ గుజరాత్‌కు మాత్రం నష్టం కలిగిచింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పెనుగాలులు, భారీవర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తుపాను కేంద్రం భూభాగానికి దూరంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.

By June 14, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vayu-cyclone-changes-direction-moves-towards-oman-but-gujarat-still-on-high-alert/articleshow/69781873.cms

No comments