Breaking News

నేడు అమిత్ షాతో జగన్ భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శాసనసభలో శుక్రవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం తాడేపల్లిలో జరిగే బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శాసనసభలో శుక్రవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం తాడేపల్లిలో జరిగే బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారు.

By June 14, 2019 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-ys-jagan-today-will-meet-union-home-minister-amit-shah/articleshow/69782051.cms

No comments